ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ...
సాక్షి, కాకినాడ:  ఉగాదికి ‘అందరికి ఇళ్లు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌   తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చిందిలేదన్నారు. 25 లక్షల మం…
బుల్లితెర నటుడు మృతి
యశవంతపుర :  హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీరియల్‌ కళాకారుడు, నిర్మాత సంజీవ్‌ కులకర్ణి (49) శనివారం సాయంత్రం కన్నుమూశారు. సంజీవ్‌ బుల్లితెరపై కూడా నటించారు. ఆయన గత కొంతకాలంగా బెంగళూరు నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చామరాజపేట టీఆర్‌ మిల్‌ వద్దనున్న స్మశాన వాటికలో ఆదివారం ఉదయం అంత్…
ఆ 15 మంది ప్రముఖుల్ని చంపేందుకు 29న ముహూర్తం
బెంగళూరు:  కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ బెదిరింపు లేఖ ఓ ఆశ్రమానికి వచ్చింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ పేర్కొన్నారు. అయితే వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయక…
'మఫ్లర్‌'మ్యాన్‌కు ఏమైంది?
ఢిల్లీ:  ఢిల్లీ కాపలాదారు, 'మఫ్లర్‌ మ్యాన్‌'గా సామాజిక మాధ్యమాల్లో పేరొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత  అరవింద్‌ కేజ్రీవాల్‌ .. తాను ఎక్కువగా ధరించడానికి ఇష్టపడే 'మఫ్లర్‌' ను ఇంకా ధరించకపోవడం అటు నెటిజన్లతో పాటు సాధారణ జనాన్ని ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. '…
అరక పట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌
ములుగు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా సోమవారం కూలీగా మారారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత సెలవు తీసుకున్న ఆమె తన స్వగ్రామమైన ములుగు మండలం రామచంద్రాపురానికి వచ్చారు. గ్రామానికి చెందిన రైతు దొంతి రాంరెడ్డి జగనమ్మ పొలంలో వరి నాటు పనుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మి…